ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూములిస్తే రోడ్డున పడేశారు

ABN, First Publish Date - 2021-05-09T09:04:20+05:30

అమరావతి రాజధాని కోసం 33 వేల ఎకరాలు భూములిచ్చిన వారిని నడిరోడ్డు మీద నిలబెట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

508వ రోజు అమరావతి రైతుల ఆందోళనలు


తుళ్ళూరు, మే 8: అమరావతి రాజధాని కోసం 33 వేల ఎకరాలు భూములిచ్చిన వారిని నడిరోడ్డు మీద నిలబెట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని మహిళలు, రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం శనివారంతో 508వ రోజుకు చేరకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాట్లాడారు. అమరావ తి అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిసి కూడా స్వార్థ ప్రయోజనాల కోసం మూడు ముక్కల ఆట ఆడుతున్నారని విమర్శించారు. రైతు కూలీలకు రూ.5,000 పింఛన్‌ అమలు చేయాలన్నారు.  కరోనా సమయంలో కూడా పింఛన్‌ పెండింగ్‌లో ఉంచారన్నారు.

Updated Date - 2021-05-09T09:04:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising