ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంకు ‘వేర్‌హౌసింగ్‌’ 5 కోట్ల చెక్‌ అందజేత

ABN, First Publish Date - 2021-04-21T09:47:53+05:30

ఏపీ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ తరఫున 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు మధ్యంతర డివిడెండ్‌ రూ.5,02,37,898

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ఏపీ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ తరఫున 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు మధ్యంతర డివిడెండ్‌ రూ.5,02,37,898 చెక్కును కార్పొరేషన్‌ ఎండీ శ్రీకంఠనాథరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అందజేశారు. మంగళవారం సీఎంను తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఆయన కలిశారు. మంత్రి కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం, మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T09:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising