ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి హామీ పధకం పనులపై హైకోర్టులో 497 పిటిషన్లు

ABN, First Publish Date - 2021-08-16T23:34:32+05:30

ఉపాధి హామీ పధకం పనులపై ఏపీ హైకోర్టులో 497 పిటీషన్లు దాఖలయ్యాయి. అన్ని కేసులలో విజిలెన్స్ విచారణ వేశామని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఉపాధి హామీ పధకం పనులపై ఏపీ హైకోర్టులో 497 పిటీషన్లు దాఖలయ్యాయి. అన్ని కేసులలో విజిలెన్స్ విచారణ వేశామని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అన్ని కేసులలో విజిలెన్స్ విచారణ వేయలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు చెప్పారు. 100 పిటిషన్ల విషయంలో డబ్బులు చెల్లించామని న్యాయస్థానం దృష్టికి ప్రభుత్వ న్యాయవాది తెచ్చారు. ఏ కేసులో ఎంత డబ్బు చెల్లించారని, ఇంకా ఎంత పెండింగ్‌లో ఉందో... మంగళవారం వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయినా పిటిషన్లలో 20శాతం మినహాయించి బిల్లులు చెల్లిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. పూర్తి వివరాలు అందించాలని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణను రేపటికి న్యాయస్థానం వాయిదా వేసింది. 

Updated Date - 2021-08-16T23:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising