ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ఢీకొని 40 గొర్రెలు మృతి

ABN, First Publish Date - 2021-04-21T14:13:34+05:30

విజయనగరం: కుక్కలు వెంబడించడంతో బెదిరిపోయిన గొర్రెల మంద రైలు పట్టాలపైకి వెళ్లాయి. అదే సమయంలో అటుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: కుక్కలు వెంబడించడంతో బెదిరిపోయిన గొర్రెల మంద రైలు పట్టాలపైకి వెళ్లాయి. అదే సమయంలో అటుగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో 40 గొర్రెలు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంబటివలసలో చోటు చేసుకుంది. రైలు ఢీకొని నలభై గొర్రెలు మృతి చెందాయి. కుక్కలు వెంబడించటంతో బెదిరిన గొర్రెల మంద.. రైలు పట్టాలపై పరిగెత్తటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు స్థానికులు వెల్లడించారు.

Updated Date - 2021-04-21T14:13:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising