ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విషగుళికలు మింగి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-03-09T15:41:46+05:30
అనంతపురం: గార్లదిన్నె మండలం యర్రగుంట్లలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యకు
అనంతపురం: గార్లదిన్నె మండలం యర్రగుంట్లలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విషగుళికలు మింగి ఆత్మహత్య కు పాల్పడ్డారు. మృతి చెందిన వారిలో తండ్రి రామకృష్ణ(45), తల్లి రాజేశ్వరి(35), కొడుకు దేవేంద్ర(14) ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-03-09T15:41:46+05:30 IST