ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ‌త్స్యకార భరోసా జాబితా నుంచి 20వేల మంది మత్స్యకారులు ఔట్..

ABN, First Publish Date - 2021-11-23T17:04:40+05:30

అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగుతున్నాయి. ముమ్మిడివ‌రం ఎమ్మెల్యే స‌తీష్‌ 20వేల మంది మత్స్యకారులను ఇత‌ర ప‌థకాల్లో ల‌బ్దిదారులు అని మ‌త్స్యకార భరోసా జాబితా నుంచి తొల‌గించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ‌రావ‌తి : అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగుతున్నాయి. ముమ్మిడివ‌రం ఎమ్మెల్యే స‌తీష్‌ 20వేల మంది మత్స్యకారులను ఇత‌ర ప‌థకాల్లో ల‌బ్దిదారులు అని మ‌త్స్యకార భరోసా జాబితా నుంచి తొల‌గించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ మాట్లాడుతూ.. డీజిల్ స‌బ్సిడీ 9 రూపాయ‌లు చేశామన్నారు. అప్ప‌డు డీజిల్ రేటు 60.. ఇప్ప‌డు 100 రూపాయ‌లు అయ్యిందన్నారు. దెబ్బ‌తిన్న బోట్ల‌కు ఇన్స్యూరెన్స్ ఉండ‌దని... కేంద్రం ఆ దిశగా ఆలోచిస్తోందని... రాష్ట్రం కూడా ఆ దిశాగా ఆలోచించాలని సతీష్ పేర్కొన్నారు.


Updated Date - 2021-11-23T17:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising