ఏపీలో కొత్తగా 1,178 కరోనా కేసులు
ABN, First Publish Date - 2021-09-07T22:11:37+05:30
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు నివేదిక విడుదల
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు నివేదిక విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 1,178 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 10 మంది మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 20,23,242లు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో 13,935 మంది మరణించారు.
Updated Date - 2021-09-07T22:11:37+05:30 IST