ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11కేవీ లైన్ మార్చుతుండగా విద్యుత్ ప్రవహించి ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2021-09-18T02:17:18+05:30

జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరప సెంట్రల్ లేఔట్‌లో 11కేవీ లైన్ మార్చుతుండగా విద్యుత్ ప్రవహించి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరప సెంట్రల్ లేఔట్‌లో 11కేవీ లైన్ మార్చుతుండగా విద్యుత్ ప్రవహించి ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారు నాతి రాజ (22), కోటిపల్లి జక్కల సిద్దార్ధ కుమార్ (26)గా గుర్తించారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమాదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

 


Updated Date - 2021-09-18T02:17:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising