ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిష్‌ కర్రీ

ABN, First Publish Date - 2020-08-29T20:38:52+05:30

చేపలు - అరకేజీ, చింతపండు రసం - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటోలు - రెండు, కొబ్బరి తురుము - మూడు టేబుల్‌స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: చేపలు - అరకేజీ, చింతపండు రసం - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటోలు - రెండు, కొబ్బరి తురుము - మూడు టేబుల్‌స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, పసుపు - ఒక టీస్పూన్‌, కారం - రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత, కరివేపాకు - కొద్దిగా. 


తయారీ: చేప ముక్కలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్‌ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత ఆ పాత్రలో చింతపండు రసం పోసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు వేయాలి. కొబ్బరి తురుము, పసుపు వేసి కలపాలి. పచ్చిమిర్చి వేయాలి. కొద్దిగా నీళ్లు పోయాలి. ఇప్పుడు ఆ పాత్రను స్టవ్‌పై పెట్టి ఉడికించాలి. మిశ్రమం వేడెక్కిన తరువాత పసుపు, కారం, తగినంత ఉప్పు వేయాలి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలియబెట్టి ఉడికించాలి. చేప ముక్కలు ఉడికిన తరువాత దింపి వేడివేడిగా వడ్డించాలి.

Updated Date - 2020-08-29T20:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising