రైస్ పాన్ కేక్
ABN, First Publish Date - 2020-01-22T18:42:16+05:30
బియ్యప్పిండి - 400 గ్రా., గుడ్లు - 2, పంచదార - ఒక టేబుల్ స్పూను, ఈస్ట్ పొడి - 3 గ్రా., పాలు - 300 గ్రా.
కావలసిన పదార్థాలు: బియ్యప్పిండి - 400 గ్రా., గుడ్లు - 2, పంచదార - ఒక టేబుల్ స్పూను, ఈస్ట్ పొడి - 3 గ్రా., పాలు - 300 గ్రా.
తయారుచేసే విధానం: ఒక వెడల్పాటి పాత్రలో బియ్యప్పిండి, గుడ్లు, పంచదార, ఈస్ట్ వేసి మిక్స్ చేయాలి. తర్వాత పాలను కొద్దికొద్దిగా వేస్తూ జారుగా, ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని గంటసేపు పక్కనుంచాలి. తర్వాత పెనంపై నూనె రాసి గరిటతో మిశ్రమం పోసి నెరప
కూడదు. తర్వాత నువ్వులు చల్లి రెండువైపులా కాల్చాలి. వీటిని వేడిగా తింటేనే బాగుంటాయి.
Updated Date - 2020-01-22T18:42:16+05:30 IST