ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి ఊరేగింపులో వాగ్వాదం.. యువకుడి హత్య

ABN, First Publish Date - 2020-12-11T13:08:40+05:30

జిల్లాలోని మేడిపల్లి మండలం బీమారంలో పూదరి లక్ష్మణ్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: జిల్లాలోని మేడిపల్లి మండలం బీమారం  గ్రామంలో పూదరి లక్ష్మణ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు.  పెళ్లి ఊరేగింపులో లక్ష్మణ్‌తో పాటు ముగ్గురు యువకులు ఉన్నారు. లక్ష్మణ్‌తో వారికి వాగ్వాదం జరిగింది. యువకులు అతన్ని కత్తితో పొడిచి చంపేశారు.  సంఘటన స్థలాన్ని కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు, ఎస్సై సుధీర్‌రావు పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-11T13:08:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising