ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి: లక్ష్మీ నృసింహ రిజర్వాయర్ పనులకై పంట పొలాల ధ్వంసం

ABN, First Publish Date - 2020-09-03T15:48:51+05:30

భువనగిరి మండలం బస్వాపూర్ వద్ద చేపట్టే లక్ష్మీ నృసింహ రిజర్వాయర్ పనులకు అడ్డంకిగా ఉన్నాయాని పంట పొలాలను ప్రాజెక్ట్ సిబ్బంది ధ్వంసం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి-భువనగిరి: భువనగిరి మండలం బస్వాపూర్ వద్ద చేపట్టే లక్ష్మీ నృసింహ రిజర్వాయర్ పనులకు అడ్డంకిగా ఉన్నాయాని పంట పొలాలను ప్రాజెక్ట్ సిబ్బంది ధ్వంసం చేశారు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నోటికాడికి వచ్చిన పంటలకు నష్టం చేశారని రైతులు వాపోయారు. అయితే పొలాలకు ఇప్పటికే పరిహారం చెల్లించామని, పంటలు సాగు చేయొద్దని ముందస్తు సమాచారం ఇచ్చామని ప్రాజెక్ట్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. 

Updated Date - 2020-09-03T15:48:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising