ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయోధ్యలో స్థలం కోసం లేఖ రాయండి

ABN, First Publish Date - 2020-08-11T09:16:50+05:30

అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయితే రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివెళ్లే అవకాశం ఉందని, అక్కడ వసతి సౌకర్యం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ సూచన

మంగళ్‌హాట్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయితే రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివెళ్లే అవకాశం ఉందని, అక్కడ వసతి సౌకర్యం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రికి లేఖ రాయాలని సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ సూచించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ మేరకు వినతులు పంపారని పేర్కొన్నారు. తాము కూడా యూపీ సీఎంతో మాట్లాడుతున్నామని వెల్లడించారు. దీనిపై వెంటనే స్పందించాలని సీఎం కేసీఆర్‌కు సోమవారం ఆయన లేఖ రాశారు. 

Updated Date - 2020-08-11T09:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising