ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వరాష్ట్రాలకు తరలిన కార్మికులు

ABN, First Publish Date - 2020-05-13T06:59:03+05:30

మండలంలోని తుపాకులగూడెం గ్రామం వద్ద సమ్మ క్క బ్యారేజీ పనులు చేస్తున్న సుమారు వెయ్యి మందికి మంగళవారం వలస కార్మికులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నాయిగూడెం,మే12: మండలంలోని తుపాకులగూడెం గ్రామం వద్ద సమ్మ క్క బ్యారేజీ పనులు చేస్తున్న సుమారు వెయ్యి మందికి మంగళవారం వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించారు. బీహార్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు. వీరిని ఏటూరునాగారం తరలించి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లో వరంగల్‌ పంపారు. అక్కడి నుంచి రైళ్ల ద్వారా స్వరాష్ట్రాలకు తరలించారు.

Updated Date - 2020-05-13T06:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising