ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై ముగ్గులతో సందేశమిచ్చిన మహిళలు

ABN, First Publish Date - 2020-03-27T17:03:19+05:30

చర్ల గ్రామస్తులు లాక్‌డౌన్‌ను స్వచ్చంధంగా పాటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చర్ల గ్రామస్తులు లాక్‌డౌన్‌ను స్వచ్చంధంగా పాటిస్తున్నారు. అంతేకాదు ఇక్కడి మహిళలు ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ముగ్గులతో సందేశమిస్తున్నారు. సాయినగర్‌లో ఓ కుటుంబం ‘మా ఇంటికి రావద్దని.. మేం కూడా మీ ఇంటికి రామంటూ’ ఇంటి ముందు ముగ్గులు వేశారు. ఇంట్లోనే ఉండాలని, ఇళ్లే శ్రీరామరక్షంటూ ముగ్గులతో సందేశమిచ్చారు.

Updated Date - 2020-03-27T17:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising