ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారీ గుంతలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2020-09-24T16:50:25+05:30

జీడిమెట్ల: జగత్గిరిగుట్ట పీఎస్ పరిధిలో మహదేవపురం వద్ద ఉన్న క్వారీ గుంతలో దూకి ఓ గృహిణి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీడిమెట్ల: జగత్గిరిగుట్ట పీఎస్ పరిధిలో మహదేవపురం వద్ద ఉన్న క్వారీ గుంతలో దూకి ఓ గృహిణి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. జీవితం మీద విరక్తితోనే లత(25) అనే వివాహిత ఆత్మహత్యాయత్నం చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. నెల క్రితం భర్త కుమార్‌తో గొడవ పడిన లత ఇద్దరు పిల్లలతో సెపరేట్‌గా నివాసం ఉంటోంది. నేడు మహదేవపురం వద్ద ఉన్న క్వారీ గుంతలో పిల్లలను ఒడ్డు వద్ద ఉంచి తాను ఆత్మహత్యాయత్నం చేసింది. జగత్గిరిగుట్ట పోలీసులు, స్థానికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయంతో లత కోసం క్వారీ గుంతలో గాలిస్తున్నారు.

Updated Date - 2020-09-24T16:50:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising