ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ.. మహిళ మృతి

ABN, First Publish Date - 2020-08-13T20:30:26+05:30

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం గేట్ దగ్గర బైక్‌ను లారీ వెనుక నుంచి ఢీ కొట్టడంతో బైకు పైన ప్రయాణించే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం గేట్ దగ్గర బైక్‌ను లారీ వెనుక నుంచి ఢీ కొట్టడంతో బైకు పైన ప్రయాణించే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. కూర్మల్ గుడాకు చెందిన బాబు దంపతులు బైక్‌పై కూర్మల్‌గూడ నుంచి మహేశ్వరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల సమచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

Updated Date - 2020-08-13T20:30:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising