ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విషాదం మిగిల్చిన భార్యాభర్తల తగాదా

ABN, First Publish Date - 2020-05-29T16:16:27+05:30

భార్యాభర్తల తగాదా విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ కలహాలతో దంపతులిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట జిల్లా: భార్యాభర్తల తగాదా విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ కలహాలతో దంపతులిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో ఇద్దరూ మృతిచెందారు. మృతులు మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి. ధర్మారంకు చెందిన విజయ్‌కుమార్ రెడ్డి, రుచితగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-05-29T16:16:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising