ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరస్‌తో ప్రాణాలు పోతున్నా పట్టించుకోరేం?

ABN, First Publish Date - 2020-06-22T09:32:27+05:30

కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే పట్టించుకోకుండా కేంద్ర, రాష్ట్ర సర్కారులు పరస్పరం విమర్శించుకుంటూ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రైవేటు ఆస్పత్రుల బాధితుల సంఘం


హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే పట్టించుకోకుండా కేంద్ర, రాష్ట్ర సర్కారులు పరస్పరం విమర్శించుకుంటూ మభ్యపెడుతున్నాయని ప్రైవేటు ఆస్పత్రుల బాధితుల సంఘం విమర్శించింది. కరోనా మరణాలు పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం గచ్చిబౌలిలోని టిమ్స్‌ను ఇంకా ప్రారంభించకపోవడం చాలా బాధాకరమని చెప్పారు.

Updated Date - 2020-06-22T09:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising