మహిషమర్ధినీ దుర్గా అలంకారంలో భద్రకాళీ అమ్మవారు
ABN, First Publish Date - 2020-10-24T13:58:45+05:30
వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
వరంగల్ అర్బన్: వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు భద్రకాళి అమ్మవారు మహిషమర్ధినీ దుర్గా అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అలాగే సాయంత్రం అశ్వ వాహన, విమనక వాహన సేవలలో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
Updated Date - 2020-10-24T13:58:45+05:30 IST