ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్ జీపు ప్రమాద ఘటన.. మరో ఇద్దరి కోసం గాలింపు

ABN, First Publish Date - 2020-10-28T12:09:20+05:30

జిల్లాలో జరిగిన జీపు ప్రమాద ఘటనలో మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: జిల్లాలో జరిగిన జీపు ప్రమాద ఘటనలో మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రంతా పోలీసులు బావిలో నుంచి నీటిని తోడిస్తున్నారు. పక్కనే చెరువు ఉండటంతో నీటి ఊటతో ఇబ్బంది తలెత్తుతోంది. జిల్లాలోని సంగెం మండలం గవిచర్ల దగ్గర నిన్న ఓ జీపు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని అతికష్టం మీద జీపును బయటకు తీశారు. డ్రైవర్ సతీష్ మృతదేహం లభ్యమవగా మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. 

Updated Date - 2020-10-28T12:09:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising