ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్చువల్‌ ర్యాలీని జయప్రదం చేయడి

ABN, First Publish Date - 2020-07-01T11:38:04+05:30

రాష్ట్రంలో బీజేపీ వర్చువల్‌ ర్యాలీ (జన్‌ సంవాద్‌)ని విజయవంతం చేయాలని ఆ పార్టీ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ అర్బన్‌ జిల్లా అధ్యక్షురావు రావు పద్మ


మట్టెవాడ, జూన్‌ 30: రాష్ట్రంలో బీజేపీ వర్చువల్‌ ర్యాలీ (జన్‌ సంవాద్‌)ని విజయవంతం చేయాలని ఆ పార్టీ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. బీజేపీ అర్బన్‌ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బుధవారం జన్‌సంవాద్‌ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ పాలొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగాని జగదీశ్వర్‌, వర్చువల్‌ ర్యాలీ జిల్లా కన్వీనర్‌ కందకట్ల సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-01T11:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising