ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరంలో ఉండరని తెలిసీ పోలింగ్ పెట్టారు: విజయశాంతి

ABN, First Publish Date - 2020-12-02T01:00:00+05:30

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నిర్వహణలో టీఆర్‌ఎస్‌ కుట్రపూరితంగా వ్యవహరించిందని  ప్రముఖ రాజకీయ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. పోలింగ్‌ శాతం తగ్గడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని చెప్పారు. వరుస సెలవులతో ఎక్కువ మంది నగరంలో ఉండరని తెలిసీ పోలింగ్ పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా పోలింగ్‌ను నిర్వీర్యం చేసిందన్నారు. చాలా డివిజన్లలో ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించారని ఆమె పేర్కొన్నారు. పోలింగ్‌ బూత్‌లలో కోవిడ్ జాగ్రత్తలు కనిపించలేదన్నారు.

Updated Date - 2020-12-02T01:00:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising