ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయనను ఎవరూ నమ్మరు..: విజయశాంతి

ABN, First Publish Date - 2020-12-14T02:05:19+05:30

మోసాల కేసీఆర్‌ను ఢిల్లీలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  మోసాల కేసీఆర్‌ను ఢిల్లీలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం హోదాలో అపాయింట్‌మెంట్‌ తీసుకొని.. ప్రజలను బకరాలు చేసేందుకే ఈ ప్రయత్నం చేశారని మండిపడ్డారు. త్వరలో అవినీతి ఆరోపణలు రుజువవుతాయని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ప్రభుత్వం కూలడం ఖాయమని చెప్పారు. ప్రజలు మార్పుకోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ రైతుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకు ఎంతగానో మేలు చేస్తాయని తెలిపారు.

Updated Date - 2020-12-14T02:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising