చింతలపాలెంలో కంపించిన భూమి
ABN, First Publish Date - 2020-03-27T11:29:06+05:30
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల వ్యాప్తంగా గురువారం భూమి కంపించింది. ఒక్కరోజే మూడు నుంచి నాలుగు సెకన్లపాటు మూడుసార్లు కంపించింది. దొండపాడులోని
చింతలపాలెం, మార్చి 26: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల వ్యాప్తంగా గురువారం భూమి కంపించింది. ఒక్కరోజే మూడు నుంచి నాలుగు సెకన్లపాటు మూడుసార్లు కంపించింది. దొండపాడులోని ఆదర్శకాలనీ ప్రాథమిక పాఠశాల, పాత వెల్లటూరులలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ నగేష్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిక్టర్స్కేల్పై గరిష్టంగా 2.5గా కంపపాలు నమోదైనట్లు తహసీల్దార్ కమలాకర్ తెలిపారు.
Updated Date - 2020-03-27T11:29:06+05:30 IST