ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చైర్మన్‌’ పదవి ఇవ్వకపోవడంపై వీహెచ్‌ అసంతృప్తి

ABN, First Publish Date - 2020-07-05T08:03:01+05:30

‘చైర్మన్‌’ పదవి ఇవ్వకపోవడంపై వీహెచ్‌ అసంతృప్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌ పదవిని తనకు కాకుండా మాజీ మంత్రి గీతారెడ్డికి ఇవ్వడంపై పీసీసీ మాజీ చీఫ్‌ వి. హన్మంతరావు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కరోనా బారిన పడి కోలుకున్న వీహెచ్‌ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం పరామర్శించారు. ఈ అంశంపై గీతారెడ్డి, ఇతర పార్టీ పెద్దలతో మాట్లాడతానని వీహెచ్‌కు ఉత్తమ్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం.

Updated Date - 2020-07-05T08:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising