ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌వోసీలతో బారులు తీరిన వాహనాలు

ABN, First Publish Date - 2020-03-26T16:23:34+05:30

జిల్లాలోని అన్ని టోల్‌ప్లాజాలు, చెక్‌పోస్టులను మూసివేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: జిల్లాలోని అన్ని టోల్‌ప్లాజాలు, చెక్‌పోస్టులను మూసివేశారు. హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లేందుకు ఎన్‌వోసీలతో వాహనాలు బారులు తీరాయి. దీంతో పోలీసులు వాహనదారులను బలవంతంగా వెనక్కి పంపుతున్నారు. మహిళలు, చిన్నారులు, గంటలు కొద్దీ నిరీక్షిస్తూ..తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడ వైపు వెళ్తున్న కార్లు, బైకులను...చిట్యాల మండలం వెలిమినేడు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు నిలిపివేశారు. వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వెనక్కి వెళ్లిపోవాలని పోలీసుల సూచించారు.

Updated Date - 2020-03-26T16:23:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising