ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులకు కేసీఆర్‌ వెన్నుపోటు పొడుస్తున్నారు: వంశీచంద్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-06-04T05:30:00+05:30

ఉద్యోగులకు కేసీఆర్‌ వెన్నుపోటు పొడుస్తున్నారని కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఉద్యోగులకు కేసీఆర్‌ వెన్నుపోటు పొడుస్తున్నారని కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ప్రభుత్వానికి ఎందుకు వారిపై కక్ష అని ప్రశ్నించారు. స్వామిగౌడ్‌కు కౌన్సిల్‌ చైర్మన్‌ పదవి దక్కింది కానీ పీఆర్సీ రాలేదని చెప్పారు. ఉద్యోగ పదవీ విరమణ వయస్సును 61కి పెంచుతామన్నారు.. కానీ పెంచలేదని విమర్శించారు. ఉద్యగ సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తాయిలాలు ఇచ్చి ప్రభుత్వం వారిని లోబర్చుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-06-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising