ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర సాయం అందేలా చూడండి

ABN, First Publish Date - 2020-04-03T07:46:01+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదల కోసం కేంద్రం ప్రకటించిన సాయం.. తక్షణమే అందేలా చూడాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. ఈ విషయమై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి జీవన్‌రెడ్డి లేఖ


హైదరాబాద్‌, ఏపిల్ర్‌ 2(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదల కోసం కేంద్రం ప్రకటించిన సాయం.. తక్షణమే అందేలా చూడాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. ఈ విషయమై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి గురువారం ఆయన లేఖ రాశారు. ప్రజల్లో ఉన్న సందిగ్ధతను తొలగిస్తూ కేంద్రం ప్రకటించిన బియ్యం, పప్పు, వంటనూనె, నగదు పంపిణీని వెంటనే ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-04-03T07:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising