ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రమంత్రికి బండి సంజయ్ లేఖ

ABN, First Publish Date - 2020-04-27T01:16:55+05:30

కేంద్ర విదేశాంగమంత్రి జయశంకర్‌కు ఎంపీ బండి సంజయ్‌ లేఖ రాశారు. అరబ్‌, దుబాయ్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్ర విదేశాంగమంత్రి జయశంకర్‌కు ఎంపీ బండి సంజయ్‌ లేఖ రాశారు. అరబ్‌, దుబాయ్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలు పంపాలని కోరారు. అజ్మాన్‌లో నెలకొన్న దారుణ పరిస్థితులపై ఓ పత్రికలో కథనాలు వచ్చాయని, 12 మంది కరోనా పాజిటివ్‌ వ్యక్తుల ఆవేదనను పత్రిక రాసిందని సంజయ్‌ గుర్తుచేశారు.

Updated Date - 2020-04-27T01:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising