ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటుకు నోటు కేసులో ఉదయ్‌సింహా అరెస్టు

ABN, First Publish Date - 2020-12-17T09:07:38+05:30

ఓటుకు నోటు కేసులో ఉదయ్‌సింహా అరెస్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో ఏ-3గా ఉన్న రుద్ర ఉదయ్‌సింహాను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్ట్‌ చేశారు. రాజకీయ నాయకులపై నమోదైన కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏసీబీ ప్రత్యేక కోర్టు ఓటుకు నోటు కేసులో విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర, సెబాస్టియన్‌ మంగళవారం విచాణకు హాజరయ్యారు. ఉదయ్‌సింహా హాజరు కాలేదు. మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దానిని తిరస్కరించిన న్యాయస్థానం.. ఉదయ్‌సింహాపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

Updated Date - 2020-12-17T09:07:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising