ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటైనర్‌ను ఢీ కొన్న బైక్.. ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2020-12-13T13:35:03+05:30

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పటాన్‌చెరు మండలం ముత్తంగి జాతీయ రహదారిపై బైక్ కంటైనర్‌ను ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఒక మేక అక్కడికక్కడే మృతి చెందింది. తెల్లవారుజామున రెండు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. 

Updated Date - 2020-12-13T13:35:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising