ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు బాలికలు అదృశ్యం.. బాలానగర్‌లో కలకలం

ABN, First Publish Date - 2020-07-14T03:03:22+05:30

బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బాలానగర్  పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. గౌతమ్‌నగర్‌కు చెందిన సరితా దేవి, రాంబాలీస్ సహాని దంపతుల కూతురు కాజల్ కుమారితోపాటు వినాయక్ నగర్‌కు చెందిన లక్ష్మి, సత్యనారాయణ కూతురు సురేఖగా గుర్తించారు. స్థానికులను, బంధువులను విచారించగా తమకు కనిపించలేదని తెలియజేయడంతో తల్లిదండ్రులు.. బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-14T03:03:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising