ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఇద్దరి పిల్లలతో వివాహిత అదృశ్యం

ABN, First Publish Date - 2020-10-30T18:00:04+05:30

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన వివాహిత మానస అదృశ్యమైంది. ఇద్దరు పిల్లలతో వెళ్లిన ఆమె కనిపించట్లేదు. ఇద్దరు పిల్లలు తేజ(9), యస్విక (8)లతో కలిసి తల్లి గారింటికి బయలుదేరి వెళ్లింది. మానస మాత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన వివాహిత మానస అదృశ్యమైంది. ఇద్దరు పిల్లలతో వెళ్లిన ఆమె కనిపించట్లేదు. ఇద్దరు పిల్లలు తేజ(9), యస్విక (8)లతో కలిసి తల్లి గారింటికి బయలుదేరి వెళ్లింది. మానస మాత్రం పుట్టింటికి చేరలేదు. మరోవైపు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆందోళన చెందిన భర్త పరమేష్ కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-10-30T18:00:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising