ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింగంపల్లి శంభాజి మృతి పట్ల టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం

ABN, First Publish Date - 2020-07-10T00:50:22+05:30

సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత లింగంపల్లి శంభాజి (52) అనారోగ్యంతో మృతి చెందారు. పాంక్రియాటైటిస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత లింగంపల్లి శంభాజి (52) అనారోగ్యంతో మృతి చెందారు. పాంక్రియాటైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శంభాజి మృతి పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్యలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పని చేసిన శంభాజీ నిరంతర అక్షర సైనికుడని వారు పేర్కొన్నారు. అభ్యుదయ భావాలు కలిగిన జర్నలిస్టుగా సామాజిక స్పృహతో వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగిన ఆయన మృతి తీరని లోటు అని అన్నారు. పేదరికంలో ఉన్న శంభాజీ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వారు విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2020-07-10T00:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising