ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో చనిపోయిన వ్యక్తితో తిరిగిన మహబూబాబాద్‌ వాసులు

ABN, First Publish Date - 2020-03-29T13:35:56+05:30

హైదరాబాద్‌లో కరోనాతో చనిపోయిన...74 ఏళ్ల వృద్ధుడితో కలిసి తిరిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్:  హైదరాబాద్‌లో కరోనాతో చనిపోయిన...74 ఏళ్ల వృద్ధుడితో కలిసి తిరిగిన మహబూబాబాద్‌ వాసులు నలుగురిని అధికారులు గుర్తించారు. వారిని ఐసోలేషన్‌కు తరలించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది.  హైదరాబాద్‌లో కరోనా వైరస్ సోకిన వ్యక్తి మృతి చెందినట్లు మంత్రి ఈటల రాజేందర్ చెప్పిన విషయం తెలిసిందే.  ఖైరతాబాద్‌లో 74 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడని, చనిపోయాక కరోనా పాజిటివ్ అని తేలిందని మంత్రి చెప్పారు. గ్లోబల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించాడని చెప్పారు. చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించామన్నారు. 

Updated Date - 2020-03-29T13:35:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising