ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌ను కలిసిన మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ సునీతా లక్ష్మారెడ్డి

ABN, First Publish Date - 2020-12-29T01:25:53+05:30

తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌గా నియమితులైన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌గా నియమితులైన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఆమెతో పాటు కమిషన్‌సభ్యులు గడ్డాల పద్మ, రేవతి రావు, సూదం లక్ష్మి, ఈశ్వరీబాయి, షబీన్‌ అఫ్రోజ్‌, కొమ్ము ఉమాదేవి ఉన్నారు. ఈసందర్భంగా వారు తమ నియామకం పట్ల ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌వారికి అభినందనలు తెలిపారు. 

Updated Date - 2020-12-29T01:25:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising