21న ధర్నా:తెలంగాణ ఉద్యోగుల సంఘం
ABN, First Publish Date - 2020-12-20T12:37:46+05:30
21న ధర్నా:తెలంగాణ ఉద్యోగుల సంఘం
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): వేతన సవరణ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న రెండు డీఏలు విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 21న భోజన విరామ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తామని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. మూడు నెలల్లో చేస్తామన్న వేతన సవరణ.. 31 నెలలు గడుస్తున్నా అమలు కాలేదని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సి.సంపత్కుమార్, డాక్టర్ పి.పురుషోత్తం అన్నారు.
Updated Date - 2020-12-20T12:37:46+05:30 IST