ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21న ధర్నా:తెలంగాణ ఉద్యోగుల సంఘం

ABN, First Publish Date - 2020-12-20T12:37:46+05:30

21న ధర్నా:తెలంగాణ ఉద్యోగుల సంఘం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): వేతన సవరణ అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలు విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 21న భోజన విరామ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తామని తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. మూడు నెలల్లో చేస్తామన్న వేతన సవరణ.. 31 నెలలు గడుస్తున్నా అమలు కాలేదని అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సి.సంపత్‌కుమార్‌, డాక్టర్‌ పి.పురుషోత్తం అన్నారు.

Updated Date - 2020-12-20T12:37:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising