ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్షనర్లకు నేటి నుంచి తుదివాయిదా చెల్లింపు

ABN, First Publish Date - 2020-11-21T10:09:40+05:30

కొవిడ్‌ సమయంలో పెన్షనర్లకు కోత విధించిన బకాయిల చెల్లింపు తుది వాయిదాను శనివారం నుంచి విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ సమయంలో పెన్షనర్లకు కోత విధించిన బకాయిల చెల్లింపు తుది వాయిదాను శనివారం నుంచి విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా పెన్షనర్లకు వేతనాల్లో కోత విధించిన విషయం విదితమే. అందులో కోత పెట్టిన పెన్షన్‌ బకాయిలను రెండు వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది.  అందులో తొలి వాయిదాను అక్టోబరు 23వ తేదీన చెల్లించిన విషయం విదితమే. మిగిలిన ఒక వాయిదాను చెల్లించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.56 లక్షలమంది పెన్షనర్లు ఉన్నారు. మూడు, నాలుగు రోజుల్లో బకాయిల చెల్లింపు పూర్తవుతుందని పెన్షనర్ల జేఏసీ చైర్మన్‌ కె.లక్ష్మయ్య తెలిపారు. 

Updated Date - 2020-11-21T10:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising