ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంసెట్‌ రాయాలంటే రూ. 10వేలు కట్టాల్సిందే

ABN, First Publish Date - 2020-07-10T08:30:33+05:30

ఎంసెట్‌ రాయాలంటే రూ. 10వేలు కట్టాల్సిందే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జులై 9(ఆంధ్రజ్యోతి):  ఫెయిలైన ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులంతా ప్రభుత్వ నిర్ణయంతో ఉత్తీర్ణత సాధించామని సంతోషిస్తూ... మరోవైపు ఎంసెట్‌ పరీక్ష ఫీజు చూసి ఆందోళన చెందుతున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఎంసెట్‌ దరఖాస్తుకు రూ.10వేల ఆలస్య రుసుముతో జూన్‌30 వరకు గడువు విధించగా.. పరీక్ష వాయిదాతో దానిని ఈనెల 15వరకు పొడిగించారు. ప్రభుత్వ నిర్ణయంతో పాస్‌ అయిన ఇంటర్‌ విద్యార్థులు ఇప్పుడు ఎంసెట్‌కు దరఖాస్తు చేయాలంటే ఇంకా 6 గడువు రోజులు ఉన్నప్పటికీ.. ఆలస్య ఫీజు రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయమై ఉన్నత విద్యామండలి అధికారులను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. తామేమీ చేయలేమని బదులిచ్చారు. 

Updated Date - 2020-07-10T08:30:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising