ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27లోపు పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి చేయండి

ABN, First Publish Date - 2020-07-10T08:28:17+05:30

27లోపు పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి చేయండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు 


హైదరాబాద్‌, జులై 9(ఆంధ్రజ్యోతి): పాఠ్యపుస్తకాల పంపిణీపై విద్యాశాఖ దృష్టి సారించింది. అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల ముద్రణ ఇప్పటికే పూర్తవ్వగా జిల్లాలోని గోదాములకు పంపిణీ ప్రారంభమైంది. ఈనెల 20 లోపు జిల్లాల నుంచి మండలాలకు, అక్కడినుంచి పాఠశాలలకు పంపిణీ పూర్తిచేయాలని పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్‌ సీహెచ్‌.రమణ కుమార్‌ అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈనెల 25లోపు పుస్తకాలను పాఠశాల యాజమాన్య కమిటీల సమక్షంలో అందించాలని ఆయన ఆదేశించారు.   

Updated Date - 2020-07-10T08:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising