ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాఠీ పట్టిన మంత్రి... రోడ్డుపై తిరుగుతూ ప్రజలకు విజ్ఞప్తి

ABN, First Publish Date - 2020-03-25T20:43:33+05:30

లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్ నగర్: లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా.. చాలా మంది ఏదో ఒక పనిపై రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ప్రజలను నిలువరించడానికి ప్రజాప్రతినిధులు కూడా అంతేస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. పక్క ఫొటోలో ఉన్నది మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్‌నగర్‌లో కనిపించిన దృశ్యం ఇది. లాఠీ చేతపట్టిన ఆయన రోడ్లపై తిరుగుతూ ఇళ్లలోనే ఉండాలంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. వచ్చే పోయే వాహనాలను ఎక్కడికక్కడ ఆపుతూ కరోనా వైరస్‌పై అవగాహన కలిగిస్తున్నారు. ఆయనతో పాటు అధికారులు, పోలీసులు, టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.  





Updated Date - 2020-03-25T20:43:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising