ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ విజయం తాత్కాలికమే: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2020-12-10T14:40:07+05:30

తెలంగాణలో కొన్న దుష్టశక్తులు ప్రయోగాలు చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పూర్ణం సతీష్‌కుమార్ వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తెలంగాణలో కొన్న దుష్టశక్తులు ప్రయోగాలు చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పూర్ణం సతీష్‌కుమార్ వ్యాఖ్యానించారు. గురువారం తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ మతతత్వ శక్తులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ని దుష్ట శక్తులు ఏకమైన టీఆర్ఎస్‌ను ఏం చేయలేరని స్పష్టం చేశారు. బీజేపీ విజయం తాత్కాలికమే అని ఎమ్మెల్యే పూర్ణం సతీష్‌కుమార్ అన్నారు. 

Updated Date - 2020-12-10T14:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising