ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ నేతలు మొహం చాటేశారు: వంశీచంద్‌

ABN, First Publish Date - 2020-08-13T07:36:30+05:30

పోతిరెడ్డిపాడు విషయంలో బహిరంగ చర్చకు రావాలంటూ తాను విసిరిన సవాల్‌పై టీఆర్‌ఎస్‌ నేతలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు విషయంలో బహిరంగ చర్చకు రావాలంటూ తాను విసిరిన సవాల్‌పై టీఆర్‌ఎస్‌ నేతలు మొహం చాటేశారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ద్రోహులు కాబట్టే వారు చర్చకు రాలేదని విమర్శించారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోత ల పథకాలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో తాను సిద్ధంగా ఉంటానని, చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు ప్రతినిధులను పంపాలని సీఎం కేసీఆర్‌కు మంగళవారం వంశీచంద్‌ లేఖ రాశారు. అయితే, బహిరంగ చర్చకు ఎవరూ రాకపోవడంతో ఆ తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు.  

Updated Date - 2020-08-13T07:36:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising