ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీర్నపల్లి టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2020-07-10T20:05:31+05:30

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని వీర్నపల్లి టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు గోగుల రమేష్ ఆత్మహత్యాయత్నం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని వీర్నపల్లి టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు గోగుల రమేష్ ఆత్మహత్యాయత్నం చేశారు. భూవివాదంలో రమేష్‌పై పోలీసు స్టేషన్‌లో అటవీ శాఖాధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన రమేష్.. వీర్నపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని చికిత్స కోసం ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కంచర్ల గ్రామంలో గత పదిహేనేళ్ల నుంచి రమేష్ పోడు భూమిని సాగు చేస్తున్నాడు.


Updated Date - 2020-07-10T20:05:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising