ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ అమలులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం: వంశీచంద్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-05-28T20:52:46+05:30

లాక్‌డౌన్ అమలులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమయిందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. సగం జీతాలతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: లాక్‌డౌన్ అమలులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమయిందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. సగం జీతాలతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారని, అప్పులు చెల్లించడం కోసం ఉద్యోగుల వేతనాలు ఆపడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ కంటే ఆర్థికంగా వెనకున్న ఏపీ, బిహార్‌లో పూర్తి వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్‌ ఎందుకు మొత్తం జీతాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కమీషన్లకు కక్కుర్తిపడి అడ్డగోలుగా అప్పులు తెచ్చారని, ఆర్థిక క్రమశిక్షణ లేనందునే ఈ పరిస్థితి వచ్చిందని వంశీచంద్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-05-28T20:52:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising