ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదిలాబాద్ లో దారుణం.. ఓ వ్యక్తిపై టీఆర్ఎస్ కౌన్సిలర్ దాడి

ABN, First Publish Date - 2020-06-05T03:40:57+05:30

ఆదిలాబాద్ లో దారుణం.. ఓ వ్యక్తిపై టీఆర్ఎస్ కౌన్సిలర్ దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని సిలువేరులో దారుణం చోటు చేసుకుంది. సిలువేరులో శ్రీనివాస్ అనే వ్యక్తిపై అనుచరులతో కలిసి టీఆర్ఎస్ కౌన్సిలర్ ఉష్కం రఘుపతి దాడి చేశారు. తనపై దాడికి పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ దాడి ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కౌన్సిలర్ తోపాటు 9 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధితుడికి పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-06-05T03:40:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising