ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-11-25T07:51:48+05:30

ధర్మపురి అరవింద్‌పై బంజారాహిల్స్‌ పోలీసులకు టీఆర్‌ఎస్‌ కార్యదర్శి టీ.మధుసూదన్‌ ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంజారాహిల్స్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై బంజారాహిల్స్‌ పోలీసులకు టీఆర్‌ఎస్‌ కార్యదర్శి టీ.మధుసూదన్‌ ఫిర్యాదు చేశారు. కేబీఆర్‌ పార్కు సమీపంలో టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఈ నెల 23న ఉద్దేశపూర్వంగానే అరవింద్‌ తొలగించారని దానిలో పేర్కొన్నారు.

ఇది సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను అవమానించడమేనని తెలిపారు. ఇదే విషయాన్ని డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు తీసుకున్న అనుమతి పత్రాన్ని ఫిర్యాదుతో మధుసూదన్‌ జతచేశారు. 


Updated Date - 2020-11-25T07:51:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising