ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాలెట్‌తోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పెట్టండి

ABN, First Publish Date - 2020-09-25T09:21:28+05:30

జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలోనేనిర్వహించాలని టీఆర్‌ఎస్‌ కోరింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్థసారధికి ఆ పార్టీ నేతలు శ్రీనివాసరెడ్డి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎస్‌ఈసీకి టీఆర్‌ఎస్‌ అభిప్రాయం 

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బ్యాలెట్‌  పద్ధతిలోనేనిర్వహించాలని టీఆర్‌ఎస్‌ కోరింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్థసారధికి ఆ పార్టీ నేతలు శ్రీనివాసరెడ్డి, సోమభరత్‌కుమార్‌ గురువారం తమ అభిప్రాయాలను వెల్లడించారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించి తాము ఈ అభిప్రాయాన్ని తెలియజేశామని టీఆర్‌ఎస్‌ నేతలు అన్నారు. 

Updated Date - 2020-09-25T09:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising