ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసుపై విచారణ

ABN, First Publish Date - 2020-07-10T10:20:23+05:30

మండలంలోని మల్లారంలో హత్యకు గురైన రేవెల్లి రాజబాబు కేసుకు సంబంధించి గురువారం కాటారం డీఎస్సీ బోనాల కిషన్‌ విచారణ చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మల్హర్‌, జూలై 9 : మండలంలోని మల్లారంలో హత్యకు గురైన రేవెల్లి రాజబాబు కేసుకు సంబంధించి గురువారం కాటారం డీఎస్సీ బోనాల కిషన్‌ విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన దేవసాని శ్రీనివాస్‌, కుసుమ శేఖర్‌, కుసుమ సంపత్‌పై హత్య, ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా  బాధితులను, సాక్షులను కలిసి పలు విషయాలను రాబట్టారు. ఆయన వెంట కాటారం సీఐ హతీరాం, ఎస్సై సత్యనారాయణలు ఉన్నారు.

Updated Date - 2020-07-10T10:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising